రంగినేని సుజాత మోహన్‌ రావు ఎడ్యు కేషనల్‌ అండ్ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు తల్లి కీశే రంగినేని ఎల్లమ్మ పేర అందజేస్తున్న సాహిత్య పుర స్కారానికి 2017 సంవత్సరానికిగాను వచ్చిన కవితా సంపుటాలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవితా సంపుటి ‘తావు’ను పురస్కారానికి ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో సిరిసిల్లలోని రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరుగుతుంది.

- మద్దికుంట లక్ష్మణ్‌