Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
నాట్య, శిల్ప, చిత్ర, సైకత కళారూపాల ప్రదర్శన
నాట్య, శిల్ప, చిత్ర, సైకత కళారూపాల ప్రదర్శన
హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:
ఒకే వేదికపై విభిన్నంగా, ఆకట్టుకునేలా సాగిన నాట్య, శిల్ప, చిత్ర, సైకత కళారూపాల ప్రదర్శన కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమం వేదం సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సాయం త్రం సుందరయ్యవిజ్ఞానకేంద్రం వేదికపై ఏర్పాటు చేశారు. నాట్య, శిల్ప, చిత్ర, సైకత కళారూపాలను ఒకే వేదికపైన ఒక హారంగా ఆవిష్కరింపచేసే వినూత్న ప్రయోగమే ఈ నాట్యం- శిల్పం కార్యక్రమం. ప్రముఖ నర్తకి, నాట్యాచారిణి వసుమతి వర్కాల పర్యవేక్షణలో ఆమె స్వయంగా కూచిపూడి నృత్యాన్ని అభినయిచండంతోపాటు తన శిష్యగణంతో కలిసి నృత్యాన్ని ప్రదర్శించి శ్రోతల హర్షధ్వానాలు అందుకున్నారు. నృత్యకళను, లలిత కళ, శిల్పకళను ఒకే వేదికపై ప్రదర్శింపచేయడం ఈ కార్యక్రమంలోని విశిష్టత. పొటెన్షియల్ మైండ్స్ నిర్వహణలో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్, అరోరా విద్యాసంస్థల కార్యదర్శి రమేష్బాబు, అరోరా కాలేజీ ఫ్యాకల్టీ పాల్గొని కళాకారులను అభినందించారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.