Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘అతడు-మేము’ పుస్తకావిష్కరణ
‘అతడు-మేము’ పుస్తకావిష్కరణ
నెల్లూరు, ఆగస్టు 6:
సమాజాన్ని అన్వేషించగలిగిన వాడే కవిత్వం రాయగలడని,, అదే అసలు సిసలైన కవిత్వంగా నిలుస్తుందని ప్రముఖ కవి, పాత్రికేయుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత దేవీప్రియ అన్నారు. ప్రముఖ కవి శివారెడ్డి కవిత్వం, జీవనచిత్రాలపై ఈతకోట సుబ్బారావు సంపాదకత్వంలో అచ్చయిన ‘అతడు-మేము’ సంపుటి ని సోమవారం నెల్లూరులో దేవీప్రియ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కవిత్వాన్ని సమాజం నుంచే తీసుకోవాలని, అప్పుడే ఆ కవిత్వం బతికి బట్టకడుతుందన్నారు. కవుల చరిత్ర, జీవన విధానం, శైలిని రికార్డు చేయాల్సిన అవసరం ఉందని, భావితరాలకు అదొక పరిశోధన గ్రంథంగా నిలుస్తుందని అన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.