Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
సంగీతం నిత్యజీవితంలో భాగమవ్వాలి: వకుళాభరణం
సంగీతం నిత్యజీవితంలో భాగమవ్వాలి: వకుళాభరణం
చిక్కడపల్లి, మార్చి22(ఆంధ్రజ్యోతి):
సంగీతం నిత్యజీవితంలో ఒక భాగమైతే ఆరోగ్యకరమైన సమాజం రూపొందుతుందని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలకు సంగీతంతోనే ఉపశమనం లభిస్తుందన్నారు. శుక్రవారం రాత్రి త్యాగరాయగానసభలో జీఎస్ ఆర్ట్స్ అధినేత జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ సినీ నటుడు జెన్నీ(పోలాప్రగడ జనార్దనరావు), సంఘసేవకురాలు చింతల పోశవ్వ, ప్రముఖ మెజీషియన్ బీఎన్ఎ్స కుమార్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆచార్య రేఖారావులకు అభినందన సత్కారాలు చేశారు. ఈ సందర్భంగా వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడుతూ గానసభలో జరిగే సంగీత కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేవతి, రాగరేఖ, శ్రీనివాస్, మాధవి, అనురాధ, గోవిందలక్ష్మి, తోట శ్రీలక్ష్మి, రవిమన్యు, బైరి శ్రీనివాస్, ఏవీ రమణ, రాము తదితరులు పాడిన పాటలు అలరించాయి.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.