Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘నేను-నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ
‘నేను-నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ
రవీంద్రభారతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి):
కళారత్న జీడిగుంట రామచంద్రమూర్తి 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రచించిన నేను- నా జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. అతిథులుగా రిటైర్డ్ ఐపీఎస్ రావులపాటి సీతారామారావు, డా.ఓలేటి పార్వతీశం, సత్యవోలు సుందరసాయి, నటుడు సుబ్బరాయశర్మ, డా.జె.చెన్నయ్య తదితరులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డా.బీఎ్స.శివారెడ్డికి అంకితమిచ్చారు.ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సత్కరించి తొలి పుస్తకాన్ని అందజేశారు. అనంతరం సీతారామారావు మాట్లాడుతూ జీడిగుంట రామచంద్రమూర్తి తన అనుభవాలకు అక్షరరూపం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ జీవితంలో మధురమైన అనుభవాలు ఉన్న వారు ఇలాంటి పుస్తకాలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాళి రఘురామ్, పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.