Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
వృద్ధోపనిషత్ పుస్తకం ఆవిష్కరణ
వృద్ధోపనిషత్ పుస్తకం ఆవిష్కరణ
రవీంద్రభారతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):
వృద్ధాప్యంలోని సాధక బాధకాలను కవి ఎన్.గోపి హృద్యంగా కవిత్వీకరించారని ప్రముఖ సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి అన్నారు. సోమవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి ఎన్.గోపి రచించిన వృద్ధోపనిషత్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి కవిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి వృద్ధాప్యం అనివార్యమని, వృద్ధాప్యాన్ని గురించి తనదైన శైలిలో గోపి చక్కగా వివరించారని అన్నారు. యువత పుస్తక పఠనంపై శ్రద్ధ వహించాలని అన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, హర్షవర్ధన్, డా.సి.భవానీదేవి, పత్తిపాక మోహన్, ఎస్.రఘు, సి.ఎ్స.రాంబాబు, మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొని ఎన్.గోపిని సత్కరించి అభినందించారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.