హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణకు, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం యూనిట్కు పురస్కారాల ప్రదాన కార్యక్రమం... హైదరాబాద్లోని లలితకళా తోరణం (పబ్లిక్గార్డెన్స్)లో మార్చి 26న సాయంత్రం 6 గంటలకు జరుగును.ఈ కార్యక్రమంలో అతిథులుగా కె.రోశయ్య, కేఈ కృష్ణమూర్తి, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, అజ్మీర చందూలాల్, పి.విజయబాబు, తదితరులు పాల్గొంటారు.