దగాపడిన జీవితాలను, కూర్చున్న కొమ్మను నరుక్కునే మనిషి నైజాన్ని కథలుగా మలిచే రచయిత అశోక్‌కుమార్‌. ఆయన పద్దెనిమిది కథల పుస్తకమిది. ఎంతటి శత్రువైనా, కుటుంబానికి ద్రోహంచేసినవాడైనా బతుకు బతికించు అనే మానవత్వాన్ని చాటే టైటిల్‌ కథ జుమ్మేకి రాతమే రచయిత దృక్పథాన్ని చాటుతుంది. 

 

-లలితా త్రిపుర సుందరి 


జుమ్మేకి రాతమే 
పెద్దింటి అశోక్‌కుమార్‌ 
ధర: 140 రూపాయలు 
పేజీలు: 204 
ప్రతులకు: నవచేతన, విశాలాంధ్ర బుక్‌హౌ్‌స్‌లు