ఒక ఆత్మీయ స్పర్శ కోసం..
కష్టాలు చెప్పుకోవాలన్నా నా అన్నవారు లేక మనసులోనే కుమిలిపోతున్న అభాగ్యులెందరో! అలాంటి వారికి ‘మైత్రి’ శీర్షిక ద్వారా ఊరడింపు ఇచ్చారు జలంధర. సమాజంలో ఇన్ని రకాల సమస్యలున్నాయా అని చదువరి ఆశ్చర్యపడేటన్ని సమస్యలు, వాటికి పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. అన్నిటికీ జలంధర ఎంతో ఆత్మీయంగా, జీవితంపై ఆశ కలిగేలా జవాబులిచ్చారు. మన సమస్యలకూ పరోక్షంగా వీటిల్లో జవాబు దొరకొచ్చు - చదవండి! 

మైత్రి (మొదటి భాగం), జలంధర 
పేజీలు : 200, 
వెల : రూ. 155, 
ప్రతులకు : 90004 13413