విజయవాడలో నవంబర్ 15న జ్ఞానజ్యోతి పురస్కారం
52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జ్ఞానజ్యోతి పురస్కారాన్ని గబ్బిట దుర్గాప్రసాద్ స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ నవంబర్ 15 సా.6గం.లకు ఠాగూర్ గ్రంథాలయం, బందర్ రోడ్, విజయవాడలో ఉంటుంది. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, బి.హనుమారెడ్డి, కవిసమ్మేళనం ఉంటుంది.
చలపాక ప్రకాష్