52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జ్ఞానజ్యోతి పురస్కారాన్ని గబ్బిట దుర్గాప్రసాద్‌ స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ నవంబర్‌ 15 సా.6గం.లకు ఠాగూర్‌ గ్రంథాలయం, బందర్‌ రోడ్‌, విజయవాడలో ఉంటుంది. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, బి.హనుమారెడ్డి, కవిసమ్మేళనం ఉంటుంది.

చలపాక ప్రకాష్‌