న్యూఢిల్లీలో నవంబర్ 30న మధునాపంతుల శత జయంతి
ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శత జయంతి సాహిత్య సదస్సు నవంబర్ 30 సా.4 గం.లకు గురజాడ సమావేశ మందిరం, ఆం.ప్ర., తెలంగాణ మహాసభ ప్రాంగణం, న్యూఢిల్లీ లో జరుగుతుంది. సాహితీ మిత్రులందరికీ ఆహ్వానం.
సాధన నరసింహాచార్య