మరిన్ని..
హైదరాబాద్లో ఫిబ్రవరి 27న ‘పరామర్శ’ వ్యాస సంపుటి
నక్క హరిక్రిష్ణ వ్యాస సంపుటి ‘పరామర్శ’ ఆవిష్క రణ సభ ఫిబ్రవరి 27 సా.5గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, మామిడి హరికృష్ణ, ఏనుగు నర్సింహారెడ్డి, ఎన్. రజని తదితరులు పాల్గొంటారు.
-ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్