హైదరాబాద్లో జూలై 29న ‘పరిమళించిన మానవత్వం’
ప్రొ.జి.హరగోపాల్ నివాళి వ్యాసాల పుస్తకం ‘పరిమళించిన మానవత్వం’ ఆవిష్కరణ సభ జూలై29 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరా బాద్లో జరుగుతుంది. సి. రామ్మోహన్, కె. లక్ష్మినారాయణ, వసంత్ కన్నభిరాన్, ఐ.ఎస్. ప్రసాద్ తదితరులు పాల్గొంటారు.
పాలమూరు అధ్యయన వేదిక