మరిన్ని..
హైదరాబాద్లో జూన్ 24న ‘వాల్మీకి చెప్పిన రామాయణ గాథ’
కె.ఎల్. కాంతారావు రచన ‘వాల్మీకి చెప్పిన రామాయణ గాథ’ ఆవిష్కరణ సభ జూన్ 24 సా.5.30గం.లకు సుం దరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగం పల్లి, హైదరాబాద్లో జరుగుతుంది.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం