Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
జాతీయ స్థాయి తెలుగు కథల పోటీ
జాతీయ స్థాయి తెలుగు కథల పోటీ
గుంటూరు(సాంస్కృతికం), జనవరి 24:
ఆచార్య ఎన్జీ రంగా సాహితీ పురస్కారం పేరుతో జాతీయ స్థాయిలో తెలుగు కథల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సాహితీవేత్త, నిర్వాహకులు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కథ ఇతివృత్తం ఆధునిక సమాజానికి సంబంధించినదై ఉండాలని, ఏ4 సైజులో డీటీపీ చేసి 15- 20 పేజీలు మించకుండా ఉండాలన్నారు. ఉత్తమ కథకు రూ. 10వేలు నగదు పురస్కారం ఇవ్వనున్నట్టు తెలిపారు. కథను డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ 202 శ్రీ వెంకట సాయి రెసిడెన్సీ, 2వ లైను రామయ్యనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా(సెల్ 9849799711)కు పంపాలని, ఇతర వివరాలకు డాక్టర్ వెన్నిసెట్టి సింగారావు సెల్ 9393015584, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు సెల్ 9848351517లో సంప్రతించాలన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.