Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘సంస్కృతాంధ్ర పండితుడు సీతారామశాస్త్రి’
‘సంస్కృతాంధ్ర పండితుడు సీతారామశాస్త్రి’
చిక్కడపల్లి, జూన్ 25(ఆంధ్రజ్యోతి):
తెలుగుజాతి గర్వించదగ్గ సాహితీవేత్తల్లో ప్రముఖుడిగా విరాజిల్లిన వ్యాకరణ పండితుడు వఝుల చిన సీతారామశాస్త్రి అని సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్దా మురళి అన్నారు. మంగళవారం రాత్రి త్యాగరాయ గానసభలో వఝుల చిన సీతారామశాస్త్రి జయంతి సభ జరిగింది. బుద్దా మురళి మాట్లాడుతూ సీతారామశాస్త్రి ‘ఆంధ్ర శబ్ద చింతామణి’, ‘వికృతి వివేకం’ లాంటి వ్యాకరణ గ్రంథాలపై పరిశోధనలు చేసి తెలుగుజాతికి సులభంగా సరళంగా సూత్రీకరించిన గ్రంథాలను అందించారన్నారు. ఆయన రచనల్లో ద్రావిడ భాషా పరిశీలనం, వసుచరిత్ర విమర్శ, వైయాకరణ పారిజాతం ముఖ్యమైనవన్నారు. కార్యక్రమంలో విశ్వసాహితి సంస్థ అధినేత డాక్టర్ జయరాములు, సీనియర్ పాత్రికేయురాలు దేవసేన, చైతన్య కళాసమితి అధినేత భవనాశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.