Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘వాళ్ల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ చరిత్ర మూలనపడింది’
‘వాళ్ల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ చరిత్ర మూలనపడింది’
ఆంధ్రజ్యోతి,హైదరాబాద్:
గత పాలకుల నిర్లక్ష్యంవల్ల తెలంగాణ చరిత్ర మూలనపడిందని సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. అద్భుతమైన చరిత్ర ఉందనడానికి ఆలేటి కంపణం పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. హైదరాబాద్ 30వ జాతీయ పుస్తక ప్రదర్శనలో సోమవారం రాత్రి మఖ్ధూం మొయినుద్దీన్ వేదికపై ప్రముఖ రచయిత హరగోపాల్ రచించిన ఆలేటి కంపణం పుస్తకాన్ని మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. సభకు ప్రముఖ సినీ గేయరచయిత సుద్ధాల అశోక్తేజ, రచయిత సుబ్బిరెడ్డి నారాయ ణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, వేముగంటి మురళి, తిరునగరి శ్రీనివాస్ తదిత రులు హాజరయ్యారు. కార్యక్రమంలో పరిశోధకులు నారాయణశర్మ, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్, పుస్తకాభిమానులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.