Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
కథానికాజీవి డా. వేదగిరి రాంబాబు
కథానికాజీవి డా. వేదగిరి రాంబాబు
చిక్కడపల్లి, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి):
ఎంవీఆర్ ఫౌండేషన్, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో సుప్రసిద్ధ రచయిత, కథానికాజీవి డా. వేదగిరి రాంబాబు సాహిత్య వ్యక్తిత్వ చైతన్యంపై ప్రసంగ కార్యక్రమం సోమవారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. పాలకోడేటి సత్యనారాయణరావు హాజరుకాగా విశిష్ఠ అతిథులుగా కస్తూరి మురళీకృష్ణ, వేదగిరి విజయచంద్ర తదితరులు పాల్గొని రాంబాబు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదగిరి రాంబాబు కథానిక గురించి ఎంతో తపన పడ్డారన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో కథానిక గురించి సదస్సులు, చర్చావేదికలు నిర్వహించారని, ఆయన స్ఫూర్తి కొనసాగించాలన్నారు. ఈ సదస్సులో భాగంగా నిర్వాహకులు ఎం.వెంకటరమణ శ్రీ వికారి నామ ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్న డా.పాలకోడేటి అప్పారావు స్మారక ప్రథమ కథానికా పోటీ వివరాలను ప్రకటించారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.