హైదరాబాద్లో అక్టోబర్ 27న బొజ్జా తారకం సంస్మరణ సభ
హైదరాబాద్లోని ఇందిరి ప్రియదర్శిని ఆడిటోరియం (పబ్లిక్గార్డెన్స్)లో బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 27న మద్యాహ్నం 2.30గంటలకు బొజ్జాతారకం సంస్మరణ సభ జరుగును. దీనికి ఆనంద్ తెల్తుంబ్డే, కాకి మాధవరావు, తదితరులు అతిథులుగా హాజరవుతారు.