మరిన్ని..
భద్రాచలంలో నవంబర్ 6న ‘కామిశెట్టి’ సాహిత్య పురస్కార ప్రదానం
కామిశెట్టి సాహిత్య పురస్కారానికి ఎంపికైన ‘కొండ చిలువ’ కథా సంపుటి రచయిత శాంతినారాయణను నవంబర్ 6న ఉ.10గం.లకు భద్రాచలంలో సన్మానిస్తున్నాం. పెద్దింటి అశోక్ కుమార్ ముఖ్య అతిథి.
- విజయ రాంబాబు