సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యం లో సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండి శ్రీధర్‌ల సంపాదక త్వంలో తెలంగాణ కథ - 2016 ఆవిష్కరణ సభ నవంబర్‌ 11 సా.5గం.లకు నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ హాలు, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ, లిటరరీ హౌస్‌, ఎన్‌.సి.సి గేటు వద్ద, ఉస్మానియా యూనివర్సిటి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. సంగిశెట్టి శ్రీనివాస్‌, ఎన్‌.గోపి, ముదిగంటి సుజాతా రెడ్డి, నిజాం వెంకటేశం, ఎ.కె. ప్రభాకర్‌ తదితరులు పాల్గొంటారు.

- సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్‌