హైదరాబాద్లో డిసెంబర్ 10న కవిసంగమం సిరీస్
కవిసంగమం సిరీస్ 31వ పొయెట్రీ రీడింగ్ డిసెంబర్ 10 సా.6గం.లకు హైదరాబాద్లోని అబిడ్స్లో గోల్డెన్ థ్రెషోల్డ్ నందు జరుగుతుంది. పాల్గొంటున్న కవులు సిద్ధార్థ, మునాసు వెంకట్, అరవింద రాయుడు దేవినేని, పోర్షియా దేవి, అశోక్ అవారి.
- యాకూబ్